తెలంగాణ ఇష్యూ: ఆజాద్తో దామోదర భేటీ, ఢిల్లీలో బిజీ?

గులాం నబీ ఆజాద్తో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిస్థితులను వివరించినట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం ఉదయ ఆజాద్, రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్పతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఆజాద్ రాష్ట్ర పర్యటనలో అందరితో సంప్రదింపులు జరిపి తర్వాత తగు నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. మునియప్ప మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల్లో పటాన్చెరు నుంచి అక్కన్నపేట వరకు రైల్వే లైన్ సర్వే పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications