సత్యసాయి సెంట్రల్ ట్రస్టు స్వాధీనం లేనట్లే

కాగా ట్రస్టుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ట్రస్టు సభ్యులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ నివేదికను పదిరోజుల్లో ఇవ్వాలని చెప్పింది. ట్రస్టుకు నిధులు ఎవరిచ్చారు, నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి, నిధుల సమీకరణ, నిర్వహణ విధి విధానాలు, ట్రస్టు సభ్యుల నేపథ్యం, ఐదేళ్లుగా ట్రస్టు లావాదేవీలు, ట్రస్టు అనుబంధ సంస్థల వివరాలు తదితర విషయాలపై ప్రభుత్వం సంపూర్ణ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications