కలుషితాహారం తిని ముగ్గురు మృతి

వారితో పాటు చుట్టుపు చూపుగా వచ్చిన దివ్య అనే ఆరేళ్ల అమ్మాయి కూడా మృతి చెందింది. వారు రాత్రి తిని పడుకున్నారు. మంగళవారం ఉదయం చూసే సరికి వారు మృతి చెందారు. కాగా బీమా, కమలాబాయిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ఆ రొట్టెలు తినని కారణంగా వారి బతికి బయటపడ్డారు.












Click it and Unblock the Notifications