సోనియా, జగన్ మధ్య రాజీకి ఆజాద్ యత్నం: యనమల

యువ కిరణాలు పేరుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర యువతను మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ అక్రమంగా సంపాదించిన డబ్బుపై సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికార కాంగ్రెసు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. జగన్, సోనియా కుమ్మక్కు కావడం వల్లనే విచారణకు కాంగ్రెసు సిద్ధపడటం లేదన్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీరు పదేలను కొట్టి పెద్దలకు పెడుతుందన్నట్లుగా ఉందని మరో నేత అరవింద్ కుమార్ గౌడ్ వేరుగా అన్నారు. 14ఎఫ్ పై మాట్లాడటానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలులో పెట్టిన తెలంగాణ నగారాకు ప్రజా స్పందన కరువు కావడంతో ఆయన టిడిపిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు.
More From
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications