చంద్రబాబును కలవనున్న అన్నాహజారే బృందం

చంద్రబాబును కలిసి లోక్ పాల్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరనున్నారు. ప్రధానమంత్రిని, సుప్రీం కోర్టు జడ్జిని కూడా లోక్ పాల్ పరిధిలోకి తీసుకు రావడానికి మద్దతు పలకాలని ఆయన కోరనున్నారు. తాము జూలై 2న మీ మద్దతు కోసం హైదరాబాద్ రానున్నామని అన్నాహజారే బృందం చంద్రబాబుకు లేఖ రాశారు. కాగా ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి లోక్ పాల్ పరిధిలోకి వచ్చే విషయాన్ని టిడిపి కూడా పరిశీలిస్తోందన్నారు.
More From
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications