కాంగ్రెసు ఏడుకొండలను అమ్మేస్తుంది: చంద్రబాబు

జల యజ్ఞాన్ని కాంగ్రెసు ప్రభుత్వం ధన యజ్ఞంగా మార్చారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ రచ్చబండలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. కిరణ్ కుర్చీ కాపాడుకోవడంలో బిజీ అయిపోయాడన్నారు. కాంగ్రెసు నేతలు సిండికేట్ అయి రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. బలహీన వర్గాలకు టిడిపి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని విమర్శించారు. కాంగ్రెసు పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. కాంగ్రెసు రాష్ట్రానికి శాపం అన్నారు. మద్య నిషేధంపై చర్చ జరగాలని అన్నారు. కాగా కుప్పం నియోజకవర్గంలో పలువురితో మద్యం తాగమని ప్రమాణం చేయించారు.
More From
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications