తెలంగాణతో కెసిఆర్ కొత్త ఉగ్రవాదం: ఆనం

శుక్రవారం హైదరాబాదుకు వస్తున్న కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ ముందు సీమాంధ్ర నేతలం సమైక్యాంధ్ర గళం విప్పుతామని మంత్రి టిజి వెంకటేష్ కర్నూలు జిల్లాలో అన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర నేతలం త్వరలో న్యూఢిల్లీ వెళతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications