తెలంగాణ, జగన్పై ఆస్కార్ ఫెర్నాండేజ్ మౌనం

తెలంగాణ అంశం తానేమీ స్పందించనని పార్టీ చూసుకుంటుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ అంశాన్ని చూసుకుంటారని చెప్పారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కూడా స్పందించేందుకు ఆయన సిద్ధపడలేదు. త్వరలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో కొత్త కమిటీలు వేస్తామని చెప్పారు. పార్టీ బలోపేతానికి నూతన నాయకత్వం వైపు దృష్టి సారిస్తామన్నారు. పిసిసి అధ్యక్షుడు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని చెప్పారు. అస్కార్ ఫెర్నాండేజ్తో బొత్స, మంత్రులు పొన్నాల, డిఎల్ రవీంద్రారెడ్డి, కన్నా, మాజీ సిఎం నేదురుమల్లి, మాజీ పిసిసి చీఫ్ డిఎస్, ఎమ్మెల్యేలు విష్ణు, మస్తాన్ అలీ తదితరులు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications