సిఎం సూచనతో వెనక్కి తగ్గిన సీమాంధ్ర నేతలు

ఈ సందర్భంగా మంత్రి టిజి వెంకటేష్ మాట్లాడూతూ సమైక్యాంధ్ర కోసం ఈ నెల 5న ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నామని అయితే అధిష్టానం తమను ఇప్పుడు రావద్దని చెప్పిందని అందుకే వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల నేతలను ఓసారి పిలిచి మాట్లాడతామని అధిష్టానం చెప్పిందని టిజి చెప్పారు. సీమాంధ్ర నేతలంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications