ఎపి రాజకీయాలపై సోనియా అత్యవసర భేటీ

ఇప్పటికే టి-కాంగ్రెసు నేతలను బుజ్జగించే ప్రయత్నాలు అధిష్టానం చేసింది. కేంద్రమంత్రులు, రాష్ట్ర పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి తదితరులు తమ తమ ప్రయత్నాలు చేసినప్పటికీ టి-కాంగ్రెసు వెనక్కి తగ్గలేదు. రాత్రంతా ఫోన్లో రాయబారాలు నెరిపింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డినీ రంగంలోకి దింపారు. దీంతో సోనియా గాంధీ ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకుండా ఉండటానికి ఇంకా ఏం చేయాలి. ఒకవేళ వారు రాజీనామా చేసినా తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై టి-నేతలు గుర్రుగా ఉన్న విషయంపై చర్చించే అవకాశం ఉంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications