కాంగ్రెసు రాజీనామాలు నమ్మొద్దు: ఓయు విద్యార్థులు

ఓయు ఆర్ట్స్ కళాశాల నుండి విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. ప్రభుత్వం 14ఎఫ్ వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉస్మానియా క్యాంపస్లో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి పిలవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగానే ఆందోళన, ర్యాలీలు చేపట్టినప్పటికీ పోలీసులు మొదట రెచ్చగొట్టే పనులు చేస్తారని అలాంటివి చేయడం మానుకోవాలని కోరారు. కాగా విద్యార్థుల ర్యాలీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించింది.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications