సీమాంధ్రులు వాస్తవాలు తెలుసుకున్నారు: మందా

కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే తాను మాజీ మంత్రిగానే కొనసాగుతానని చెప్పారు. అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి. లేదా తమ రాజీనామాలు ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు.












Click it and Unblock the Notifications