సమైక్యవాదం అంటూ రెచ్చగొట్టకండి: పార్థసారథి

కృష్ణా జిల్లాలోని సమస్యలపై జిల్లాకు చెందిన విపక్షాలతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి చెప్పారు. జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు శిఖండిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక క్వారీల్లో డబ్బులు బాగా దండుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications