తెలంగాణను జగన్ తేల్చాలి: తెలంగాణ నేతలు

తెలంగాణ సెంటిమెంటును గౌరవించాలని మాజీ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తాను తెలంగాణవాదినని, అందులో సంశయం లేదని ఆయన అన్నారు. 2009 డిసెంబర్ 23వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనతో తెలంగాణ రాదేమోనని వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని కోస్తా, రాయలసీమ ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణపై ప్రస్తుత అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వమే కారణమని మాజీ శానససభ్యుడు ప్రతాప రెడ్డి అన్నారు. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణపై గౌరవప్రదమైన నిర్ణయం తీసుకోవాలని శానససభ్యురాలు కొండా సురేఖ అన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications