రైలు రోకో తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం: కోదండరామ్

కాగా తెలంగాణ విషయంలో పూటకో మాట మారుస్తున్న కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై స్పష్టత ఇప్పించ వలసిన బాధ్యత తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధుల పైనే ఉందన్నారు. రైలు రోకో తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాగా రైలు రోకో కార్యక్రమం నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications