'టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ సమైక్యవాది, తెలంగాణ రాదు'

రాష్ట్ర ప్రభుత్వానికి పక్షపాతమొచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ అవయవమూ పని చేయడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం స్తబ్ధగా ఉందన్నారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు 2జి కుంభకోణం కంటే పెద్దదన్నారు. జగన్ సిబిఐ దర్యాఫ్తుకు సహకరించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications