ఆజాద్కు ఏకాభిప్రాయం అడిగే హక్కు లేదు: నాగం

నగర పోలీసు కమిషనర్పై సభా హక్కుల నోటీసు ఇస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కాగా నాగం జనార్దన్ రెడ్డి బృందం బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగుకు ఓ లేఖ రాసింది. ప్రత్యేక తెలంగాణ, తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలు తదితర అంశాలు రాసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications