ఆజాద్కు ఏకాభిప్రాయం అడిగే హక్కు లేదు: నాగం
నగర పోలీసు కమిషనర్పై సభా హక్కుల నోటీసు ఇస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కాగా నాగం జనార్దన్ రెడ్డి బృందం బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగుకు ఓ లేఖ రాసింది. ప్రత్యేక తెలంగాణ, తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలు తదితర అంశాలు రాసినట్లుగా తెలుస్తోంది.
Comments
nagam janardhan reddy manmohan singh telangana ghulam nabi azad hyderabad నాగం జనార్దన్ రెడ్డి మన్మోహన్ సింగ్ తెలంగాణ గులాం నబీ ఆజాద్ హైదరాబాద్
English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy wrote a letter to prime minister Manmohan Singh today. He blamed Ghulam Nabi Azad for his statement.
Story first published: Wednesday, July 13, 2011, 15:04 [IST]