టి-కాంగ్రెసు, సమైక్యాంధ్ర పోరాట సమితి పోటా పోటీ

రాజీనామాలతో తెలంగాణ వస్తుందని భావించిన తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా రాజీనామాలు చేసి బెదిరించడం ద్వారా లక్ష్యాన్ని సాధించలేమని తెలుసుకోవాలని సూచించారు. సంక్షోభం సృష్టించి సాదిద్దామనుకున్న తెలంగాణ రాష్ట్రం సాదిద్దామనుకున్న తెలంగాణ నేతలకు కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు చెంపపెట్టు అన్నారు. సమష్టిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ దీక్ష టి-కాంగ్రెసుకు పోటీ దీక్ష కాదన్నారు.












Click it and Unblock the Notifications