కెవిపి, వైయస్ జగన్ కలిశారు: ఆత్మీయ పలకరింపు

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రోశయ్య హయాంలో రాజకీయ సలహాదారుడిగా కొనసాగినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కెవిపి రామచంద్రారావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే జగన్ హవాను అడ్డుకోవడానికి కెవిపిని పిసిసి అధ్యక్ష పీఠంపై కూర్చుండ బెడతారని లేదా మరో మంచి పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. పిసిసి పదవి కోసం కెవిపి వారం రోజుల పాటు ఢిల్లీలో తిష్ట వేసినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెసు అధిష్టాం సైతం జగన్ను ఎదుర్కొనడానికి కెవిపికి ఏదో ముఖ్యమైన పదవి ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పెళ్లిలో కెవిపి, జగన్ పెళ్లిలో ఆత్మీయంగా మాట్లాడుకోవడం చర్చానీయాంశమయ్యింది. కాగా ఇప్పటి వరకు కెవిపి, జగన్ ఎవరూ ఒకరిపై ఒకరు చిన్న కామెంట్ చేయలేదు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాత్రం ఓమారు కెవిపిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications