సిబిఐ విచారణకు హాజరైన లార్స్ కో లగడపాటి

కాగా సోమవారం సిబిఐ విచారణకు హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్, పివిపి వెంచర్స్, నవభారత్కు చెందిన ప్రతినిధులు సిబిఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సోమ, మంగళవారాల్లో సిబిఐ ముందుకు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు బారులు తీరాయి. ముంబయి, కోల్కతా, బెంగుళూరులోని సిబిఐ విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications