రాజధానిలో వరుస కిడ్నాప్లు, ఒకేరోజు ఇద్దరు

వినోద్ను కిడ్నాప్ చేశామని, డబ్బులు ఇస్తే విడిచి పెడతామని తనకు పోన్ వచ్చిందని బాలుడి తల్లి మంజుల పోలీసులకు తెలిపింది. ఓ మోటారు సైకిలు పైన ఇద్దరు వ్యక్తులు వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు వారు చెబుతున్నారు. ఒకేరోజు ఇద్దరు పిల్లలు కిడ్నాప్కు గురి కావడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా సోమవారం సాయంత్రం ప్రవళిక అనే పద్నాలుగేళ్ల అమ్మాయి సైతం మిస్ అయినట్లు తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
More From
-
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!!












Click it and Unblock the Notifications