బొత్స బుజ్జగింపులు: ఢిల్లీకి టి - కాంగ్రెసు నేతలు?
అధిష్టానం పిలిచాక వెళ్లకపోతే ఇబ్బందులు ఉంటాయని సూచించినట్లుగా తెలుస్తోంది. వచ్చిన అవకాశం వదులుకోవద్దని సూచించారని సమాచారం. బొత్స వ్యాఖ్యల ప్రభావం కొందరు నేతలపై పడ్డట్లుగా తెలుస్తోంది. అధిష్టానం పిలిచినప్పుడు వెళ్లడమే మంచిదవుతుందని పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో ఉండి ఏం చేయక పోవటం కంటే ఢిల్లీ వెళ్లి అధిష్టానం తెలంగాణ ఇవ్వాలని పట్టుబట్టడం ఉచితమని పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలామంది సభ్యులు మాత్రం బొత్సతో విభేదించినప్పటికీ మంగళవారం తెలంగాణ నేతలు మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
botsa satyanarayana telangana t congress ghulam nabi azad hyderabad బొత్స సత్యనారాయణ తెలంగాణ టి కాంగ్రెసు గులాం నబీ ఆజాద్ హైదరాబాద్
English summary
It seems, Telangana Congress leaders may tour to New Delhi soon. PCC chief Botsa Satyanarayana was convinced them to tour.
Story first published: Tuesday, July 19, 2011, 9:48 [IST]