జగన్ సాక్షి పెట్టుబడులపై నిలదీస్తున్న సిబిఐ

కాగా సిబిఐ 19 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. జగతి, ఇందిరా, భారతి, లార్క్ కో తదితర 10 కంపెనీలు ఇప్పటి వరకు సిబిఐ విచారణకు హాజరయ్యాయి. మ్యాట్రిక్, పొట్లూరి ప్రసాద్ తదితర తొమ్మిది కంపెనీలు సైతం సిబిఐ విచారణకు నేడో రేపో హాజరయ్యే అవకాశం ఉంది. సండూరు, ఏషియన్ తదితర కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలను విచారిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications