తెలంగాణ ఇస్తే ఆత్మాహుతి దాడులు: పయ్యావుల

పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు మావి కడుపు మండిన ఉద్యమాలు అయితే సీమాంధ్రులవి కడుపు నిండిన ఉద్యమాలు అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీ నుండి బయటకు రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి సూచించింది. ఆత్మాహుతి దాడులు చేస్తామని చెప్పిన పయ్యావుల కేశవ్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పయ్యావుల వ్యాఖ్యలపై బాబు, ఎర్రబెల్లి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications