వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం న్యూఢిల్లీలో యువకుడి ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలో కాకుండా దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్లమెంటు హాలు సమీపంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలోని పెద్దమంగళారం గ్రామానికి చెందన యాదిరెడ్డి అనే యువకుడు బుధవారం న్యూఢిల్లీలోని పార్లమెంటు సమీపంలోని ఓ పార్కులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం యాదిరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దగ్గరలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

యాదిరెడ్డి తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితుడు స్పష్టం చేశాడు. కాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు న్యూఢిల్లీలో మకాం వేసి సమైక్యాంధ్రనే ఉంచాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో యాదిరెడ్డి ఆత్మహత్య కలకలం సృష్టించింది.

English summary
Teenage boy committed suicide for Telangana near Parliament Bhavan in New Delhi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X