తెలంగాణ అంతటితో ఆగవద్దు: అరుంధతీ రాయ్

ప్రాజెక్టులు, అభివృద్ధి పేరిట దోపిడీని అడ్డుకునే వారిని వేటాడటం జరుగుతున్నదన్నారు. అయితే ఉద్యమాల చరిత్ర, తిరుగుబాటుకు వెనుకంజ వేయని చరిత్ర గల తెలంగాణలో అలా జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అందరి స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని ఆమె ఆశించారు. సమావేశానికి రాలేక పోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు. మానవ సమాజం తనను తాను ఎలా నిర్వహించుకోవాలో పరిపాలించుకోవాలో చర్చ జరుగుతున్న తరుణంలో మనం తీవ్రమైన పర్యావరణ ప్రమాదాన్ని సృష్టించుకుంటున్నామని అన్నారు. సముద్రాలలో పూర్తిగా చేపలు కనుమరుగయ్యాయని, ప్లాస్టిక్ పెరిగిందని అన్నారు. మన మేథాశక్తి గురించి ఎంత గర్వపడినప్పటికీ మనం ఎంతో ముర్ఖులమని అన్నారు.
ఉత్తర తెలంగాణ, జార్ఘండ్, ఒరిస్సా తదితర ప్రాంతాలలో జరిగే ఘర్షణ నాగరికత, స్వాభావాల మధ్య జరిగే యుద్ధంగా భావిస్తున్నట్లు చెప్పారు. యుద్ధాలకు కారణం రెండు రకాలు. భూమి మీద ఉన్న వాటన్నింటికీ తానే హక్కుదారుడని మానవుడు భావించడం ఒకటి కాగా, రెండోది మొదటి సమాజాన్నే కాకుండా దాని సంస్కృతిని, ఆలోచనను నిర్మిలించి భూ వినాశానికి దారితీసే పెట్టుబడిదారి వర్గ సమాజం అని లేఖలో పేర్కొన్నారు. మన దేశంలో రక్షణ బడ్జెట్ వైద్య, విద్యపై ఖర్చు కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications