ఓదార్పు: నాగలి పట్టి పొలం దున్నిన వైయస్ జగన్
రాజకీయ లబ్ది కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పడూ హామీలు ఇవ్వలేదని జగన్మోహన రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లా దేవనకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయాలలో విశ్వసనీయతకు మారుపేరు డాక్టర్ వైఎస్ఆర్ అని ఆయన అన్నారు. రాముని రాజ్యాన్ని తాను చూడలేదని, రాజశేఖర రెడ్డి సువర్ణయుగాన్ని మాత్రం మనం చూశామన్నారు.
Comments
English summary
YSR Congress party president YS Jagan today ploughed field as a part of Odarpu yatra in Kurnool district.
Story first published: Tuesday, July 26, 2011, 16:42 [IST]