సమైక్యాంధ్ర సమావేశంలో టిడిపి, వైయస్సాఆర్ కాంగ్రెసు

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించమని అన్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలనేదే తమ అభిమతమన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తొందరపాటులో చేసిన నిర్ణయమని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటించినందున రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచుతున్నట్టు వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలతో తెలంగాణ రాదని అన్నారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలతో పాటు సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కేటాయించాలని వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి కోరారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పలు ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి. రెండు ప్రాంతాల్లో వెనుక బడిన ప్రాంతాలకు అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలి. ట్యాంకుబండుపై కూలగొట్టిన విగ్రహాల స్థానంలో అవే విగ్రహాలను ప్రతిష్టింపజేయాలి. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదించిన ఆరవ సూత్రాన్ని వెంటనే అమలు పరచాలి. కాగా విశాఖపట్నంలో సమైక్యాంధ్ర జెఏసి పోస్టు కార్డు ఉద్యమానికి నాంది పలికింది. సమైక్యాంధ్రకు అందరూ మద్దతు పలకాలని డిమాండ్ చేస్తూ వారు ప్రతి ఒక్కరికి సోనియా గాంధీ ఇంటి అడ్రసు ఉన్న పోస్టు కార్డులను పంచుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications