జగన్పై సిబిఐ దర్యాప్తు: మరిన్ని కంపెనీలకు నోటీసులు

జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ప్రవహించిన తీరుపై మరింత దర్యాప్తునకు వీలు కల్పించాలని సిబిఐ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన ప్రాథమిక దర్యాప్తును సిబిఐ సీల్డ్ కవరులో హైకోర్టుకు అందించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు మరింతగా దర్యాప్తు చేసి అనుబంధ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తుంది. ఇందుకుగాను సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.












Click it and Unblock the Notifications