వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్పై సిబిఐ దర్యాప్తు: మరిన్ని కంపెనీలకు నోటీసులు
జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ప్రవహించిన తీరుపై మరింత దర్యాప్తునకు వీలు కల్పించాలని సిబిఐ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన ప్రాథమిక దర్యాప్తును సిబిఐ సీల్డ్ కవరులో హైకోర్టుకు అందించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు మరింతగా దర్యాప్తు చేసి అనుబంధ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తుంది. ఇందుకుగాను సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.
Comments
ys jagan ysr congress cbi probe jagathi publications వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిబిఐ దర్యాప్తు జగతి పబ్లికేషన్స్
English summary
CBI issued notices to 3 more companies as a part of its probe on YSR Congress party president YS Jagan properties.
Story first published: Thursday, July 28, 2011, 19:53 [IST]