టిడిపి అభిప్రాయం మళ్లీ చెప్పేది లేదు: యనమల
కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు కొందరు చేస్తున్నట్టుగా కొత్త రాజధానులు, ఉమ్మడి రాజధాని, రెండు రాజధానుల తరహాకు తాము వ్యతిరేకం అన్నారు. కాంగ్రెసు పార్టీ చర్చల పేరుతో తెలంగాణ అంశాన్ని నాన్చడానికి ప్రయత్నిస్తోందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. త్యాగాలు చేశామని నిత్యం తెలంగాణవాదులు చెప్పవలసిన పని లేదన్నారు. రాష్ట్రం కోసం తాము రాజధాని, హైకోర్టును త్యాగం చేశామన్నారు. రాష్ట్రం కోసం వారు, మేమూ అందరూ త్యాగం చేశారన్నారు.
yanamala ramakrishnudu telangana telugudesam mahanadu hyderabad యనమల రామకృష్ణుడు తెలంగాణ తెలుగుదేశం మహానాడు హైదరాబాద్
English summary
Telugudesam party senior leader Yanamala Ramakrishnudu said today that no need of TDP stand second time on Telangana.
Story first published: Thursday, July 28, 2011, 15:01 [IST]