వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టిడిపిలో ఫైట్: తెలంగాణపై యనమలకు ఎర్రబెల్లి సవాల్

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కంటే కేంద్రం నిర్ణయమే ముఖ్యమని అన్నారు. 2008, 2011 మహానాడులలో తెలుగుదేశం పార్టీ చేసిన తీర్మానాలు వేరు వేరుగా కావన్నారు. 2008కి కొసాగింపుగానే 2011 తీర్మానం ఉందన్నారు. కర్నాటకలోని అధికార ప్రభుత్వం అవినీతి బయట పెట్టడం ద్వారా కర్నాటక లోకాయుక్త దేశంలోని అన్ని రాష్ట్రాల లోకాయుక్తలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మన రాష్ట్రంలో లోకాయుక్త ఉందా లేక నిద్రపోయిందా అని ప్రశ్నించారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.