విశాఖలో లక్ష మంది విద్యార్థులతో సమైక్యాంధ్ర పరుగు

Vishakapatnam
విశాఖపట్నం: రాష్ట్రాన్ని విభజించకూడదని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర జెఎసి ఈ నెల 31వ తేదీ ఆదివారం లక్ష మంది విద్యార్థులతో విశాఖపట్నంలో సమైక్యాంధ్ర పరుగు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై శుక్రవారం సమైక్యాంధ్ర జెఎసి సమావేశం చర్చించింది. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటలకు రామకృష్ణా బీచ్‌లో ఈ పరుగు ప్రారంభమవుతుందని జెఎసి నాయకులు చెప్పారు.

సమైక్యాంధ్రను డిమాండ్ చే్స్తూ శుక్రవారం విశాఖపట్నంలో వంటావార్పూ కార్యక్రమం జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు వంగపండు ప్రసాదరావు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం విశాఖపట్నంలో తెరిపి లేకుండా ఆందోళనలు సాగుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+