అమరనాథ్ యాత్రికుల పై ‘ఉగ్రనేత్రం’

Amarnath Yatra
జమ్ము: ఆధ్యాత్మికత పై 'ఉగ్రనేత్రం" మాటు వేసింది. నరమేధం సృష్టించేందుకు ముష్కర మూకలు వేసిన జిత్తును.. బస్ కండెక్టర్ అప్రమత్తతతో సీఆర్పీఎఫ్ బలగాలు చిత్తు చేశాయి. వివరాల్లోకి వెళితే..

45 మంది అమరనాథ్ యాత్రికులతో కూడిన బస్సు జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారి మీదగా జమ్ము ప్రాంతానికి తిరిగి వస్తుంది. అయితే బస్సులో అనుమానస్పదంగా లగేజి బ్యాగుల కనిపించటంతో అప్రమత్తమైన బస్సు కండెక్టర్ వెంటనే ఆ సమాచారాన్ని పోలీసు అధికారులకు అందించాడు.

వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ బాంబు స్క్వాడ్ బృందాలు బ్యాగ్ లోని కుక్కర్లలో అమర్చిన పేలుగు పదార్థాలను నిర్వీర్యం చేయటంతో పాటు స్వాధీనం చేసుకున్నాయి. అధునాతన పేలుడు పదర్థాలతో తయారు చేయబడని ఈ ఐఈడీ బాంబులు రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుతాయని, వీటిలో ఆర్డీ ఎక్స్ ను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+