వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరనాథ్ యాత్రికుల పై ‘ఉగ్రనేత్రం’

|
Google Oneindia TeluguNews

Amarnath Yatra
జమ్ము: ఆధ్యాత్మికత పై 'ఉగ్రనేత్రం" మాటు వేసింది. నరమేధం సృష్టించేందుకు ముష్కర మూకలు వేసిన జిత్తును.. బస్ కండెక్టర్ అప్రమత్తతతో సీఆర్పీఎఫ్ బలగాలు చిత్తు చేశాయి. వివరాల్లోకి వెళితే..

45 మంది అమరనాథ్ యాత్రికులతో కూడిన బస్సు జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారి మీదగా జమ్ము ప్రాంతానికి తిరిగి వస్తుంది. అయితే బస్సులో అనుమానస్పదంగా లగేజి బ్యాగుల కనిపించటంతో అప్రమత్తమైన బస్సు కండెక్టర్ వెంటనే ఆ సమాచారాన్ని పోలీసు అధికారులకు అందించాడు.

వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ బాంబు స్క్వాడ్ బృందాలు బ్యాగ్ లోని కుక్కర్లలో అమర్చిన పేలుగు పదార్థాలను నిర్వీర్యం చేయటంతో పాటు స్వాధీనం చేసుకున్నాయి. అధునాతన పేలుడు పదర్థాలతో తయారు చేయబడని ఈ ఐఈడీ బాంబులు రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుతాయని, వీటిలో ఆర్డీ ఎక్స్ ను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.

English summary
The Central Reserve Police Force (CRPF) on Saturday foiled a terror plot to attack pilgrims undertaking Amarnath yatra. CRPF personnel defused three IEDs (improvised explosive devices) that were kept in a bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X