చెప్పారు.. చేశారు: పార్లమెంటుకు ఎంపీలు డుమ్మా

పార్లమెంటు సమావేశాలకు ముందు రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు ఇంట్లో కాంగ్రెసు ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము పార్లమెంటు సమావేశాలకు హాజరు కావటం లేదని స్పష్టం చేశారు. తమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాదుతో చర్చించిన తర్వాతే సమావేశాలకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా రాజ్యసభలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు నివాళ్లు అర్పించారు. రాజ్యసభ సభ్యుడు అహ్మద్ అన్సారీ తీర్మానం ప్రవేశ పెట్టారు.
More From
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications