యువతిపై కత్తితో దాడి: ప్రేమికుడు ఆత్మహత్య

మురళి వేధింపులు తట్టుకోలేక సౌజన్య ఢిల్లీ నుండి వచ్చింది. ఇక్కడ కూడా పెళ్లి కోసం మురళి వేధించసాగాడు. ఆ తర్వాత సౌజన్య ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. మురళీ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఉద్యోగం సైతం మానేసింది. సౌజన్యపై కోపంతో మురళీ సోమవారం రాత్రి మల్కాజిగిరిలోని ఆమె ఇంటికి కత్తితో వెళ్లాడు. ఆమెపై దాడి చేస్తున్న సమయంలో సౌజన్య కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే అపోలో హాస్పిటల్ తరలించారు. దాడి అనంతరం మురళి కూడా విషం తాగాడు. అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మురళి మృతి చెందాడు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications