చుక్కా రామయ్యకు టీచర్ల నుంచి చేదు అనుభవం

చుక్కా రామయ్య ప్రసంగానికి టీచర్లు అడ్డు తగిలారు. తాను ఏ ఒక్క సంఘానికో చెందినవాడిని కాదని, అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉందని చుక్కా రామయ్య చెప్పారు. కాగా, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా టీచర్లు అనుమతించలేదు. ధర్నా శిబిరానికి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యతిరేకంగా టీచర్లు నినాదాలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వెనక్కి వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. తాను పిలిస్తేనే వచ్చానని చెప్పినా వారు వినలేదు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు వెనక్కి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications