తెలంగాణపై పార్లమెంటులోనూ చిదంబర అదే పాట

రహస్య నివేదిక ఇవ్వాలని కమిటీకి తాము సూచించలేదన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు రాష్ట్రంలో అందరూ తెలంగాణ కోరుకున్నారని ఆ ప్రకటన తర్వాత ప్రాంతాల వారిగా చీలిపోయారన్నారు. రాష్ట్రంలోని పార్టీలలో సైతం ప్రాంతాల వారిగా చీలిక వచ్చిందన్నారు. సామరస్య పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యువకుల ఆత్మహత్యలు బాధాకరం అన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.
సిపిఐ, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు సానుకూలంగా ఉండగా, సిపిఎం వ్యతిరేకిస్తుందని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలలో ఏకాభిప్రాయం లేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తమ అభిప్రాయం చెప్పలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో కలిసి పోయిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు. బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతుందన్నారు. తెలంగాణకు పరిష్కారం రాష్ట్రం నుండే రావాలని పార్లమెంటు కేవలం వేదిక మాత్రమే అని చెప్పారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు.
-
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!












Click it and Unblock the Notifications