తెలంగాణపై పార్లమెంటులోనూ చిదంబర అదే పాట

రహస్య నివేదిక ఇవ్వాలని కమిటీకి తాము సూచించలేదన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు రాష్ట్రంలో అందరూ తెలంగాణ కోరుకున్నారని ఆ ప్రకటన తర్వాత ప్రాంతాల వారిగా చీలిపోయారన్నారు. రాష్ట్రంలోని పార్టీలలో సైతం ప్రాంతాల వారిగా చీలిక వచ్చిందన్నారు. సామరస్య పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ యువకుల ఆత్మహత్యలు బాధాకరం అన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు.
సిపిఐ, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు తెలంగాణకు సానుకూలంగా ఉండగా, సిపిఎం వ్యతిరేకిస్తుందని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిలలో ఏకాభిప్రాయం లేదన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తమ అభిప్రాయం చెప్పలేదన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో కలిసి పోయిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించామని చెప్పారు. బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతుందన్నారు. తెలంగాణకు పరిష్కారం రాష్ట్రం నుండే రావాలని పార్లమెంటు కేవలం వేదిక మాత్రమే అని చెప్పారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications