వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పసికందును చంపినందుకు తండ్రికి మరణ శిక్ష
ఈ సంఘటన ఆరు నెలల క్రితం చోటు చేసుకుంది. పసికందును చంపిన విషయం తల్లికి తెలియదు. ఆ పసికందును చంపేసిన తర్వాత తండ్రి తన భార్యకు ఈ విషయాన్ని బయటకు పొక్క నీయవద్దని హెచ్చరించారు. తాను పూడ్చి పెట్టిన తర్వాత తన పాపను ఎవరో ఎత్తుకు వెళ్లాలని భార్యను ఆదేశించాడు. దీంతో ఆమె అలాగే చేసింది. సాక్ష్యాధారాలను కప్పి పుచ్చినందున ఆమెకు సంవత్సరంపాటు జైలు శిక్ష విధించారు.
Comments
English summary
A father sentenced to death for killed her daughter. Vishakapatnam court gave judgement today for killed 30 days baby.
Story first published: Friday, August 5, 2011, 19:13 [IST]