వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పసికందును చంపినందుకు తండ్రికి మరణ శిక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakaptnam
విశాఖపట్నం: అభం శుభం తెలియని పసికందును చంపినందుకు విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు ఓ తండ్రికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. తండ్రికి మరణ శిక్ష, అతనికి సహాయం చేసినందుకు తల్లికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. విశాఖపట్నం జిల్లాలోని తాటిచెట్లపాలెంకు చెందిన ఓ దంపతులకు ఇటీవల ఓ ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లలంటే ఇష్టం లేని తండ్రి ఆ పసికందుకు ముప్పై రోజులు వచ్చిన తర్వాత ఆ పాపను చంపేశాడు.

ఈ సంఘటన ఆరు నెలల క్రితం చోటు చేసుకుంది. పసికందును చంపిన విషయం తల్లికి తెలియదు. ఆ పసికందును చంపేసిన తర్వాత తండ్రి తన భార్యకు ఈ విషయాన్ని బయటకు పొక్క నీయవద్దని హెచ్చరించారు. తాను పూడ్చి పెట్టిన తర్వాత తన పాపను ఎవరో ఎత్తుకు వెళ్లాలని భార్యను ఆదేశించాడు. దీంతో ఆమె అలాగే చేసింది. సాక్ష్యాధారాలను కప్పి పుచ్చినందున ఆమెకు సంవత్సరంపాటు జైలు శిక్ష విధించారు.

English summary
A father sentenced to death for killed her daughter. Vishakapatnam court gave judgement today for killed 30 days baby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X