మొండికేసిన సిఎం, దిగిరాని తెలంగాణ జెఎసి

ఎస్సై రాత పరీక్షలను 45 రోజులు వాయిదా వేయాలని తాము ముఖ్యమంత్రిని కోరామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించలేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఎస్సై రాత పరీక్షలను ఈ నెల 13, 14 తేదీలలోన నిర్వహిస్తే అడ్డుకుని తీరతామని తెలంగాణ ఆయన చెప్పారు. 14 ఎఫ్ను తొలగించకుండా ఎస్సై పరీక్ష నిర్వహించడానికి తామెట్టి పరిస్థితిలలోనూ అంగీకరించబోమని ఐకాస ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ఎనిమిదో తేదీన బంద్ ఉంటుందని తామెప్పుడూ ప్రకటించలేదని కోదండరామ్ చెప్పారు. పట్టుదలకు వెళ్లి పరీక్ష నిర్వహించాలనుకుంటే ముఖ్యమంత్రికే నష్టమని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications