మొండికేసిన సిఎం, దిగిరాని తెలంగాణ జెఎసి

ఎస్సై రాత పరీక్షలను 45 రోజులు వాయిదా వేయాలని తాము ముఖ్యమంత్రిని కోరామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించలేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఎస్సై రాత పరీక్షలను ఈ నెల 13, 14 తేదీలలోన నిర్వహిస్తే అడ్డుకుని తీరతామని తెలంగాణ ఆయన చెప్పారు. 14 ఎఫ్ను తొలగించకుండా ఎస్సై పరీక్ష నిర్వహించడానికి తామెట్టి పరిస్థితిలలోనూ అంగీకరించబోమని ఐకాస ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ఎనిమిదో తేదీన బంద్ ఉంటుందని తామెప్పుడూ ప్రకటించలేదని కోదండరామ్ చెప్పారు. పట్టుదలకు వెళ్లి పరీక్ష నిర్వహించాలనుకుంటే ముఖ్యమంత్రికే నష్టమని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications