ఇటలీ వనితను మెప్పించడానికేనా?: ప్రధానికి రేవంత్రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 14ఎఫ్ పై కళ్లులేని కబోదిలా ఉందన్నారు. తెలంగాణపై ప్రధానమంత్రి కళ్లు తెరిచి చూడాలని సూచించారు. మన్మోహన్ ఒక్కడు నీతిగా ఉంటే సరిపోదని, పగ్గాలు చేపట్టినందుకు పాలన సక్రమంగా చేయాలని అన్నారు. మన్మోహన్ ప్రధాని అని గుర్తుంచు కోవాలన్నారు. 14ఎఫ్ రద్దు చేశాకే ఎస్సై పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 14ఎఫ్ రద్దుకు ఏకాభిప్రాయం అవసరం లేదు కదా అని ఆయన ప్రశ్నించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే విభజన ఆవశ్యం అని అన్నారు. బాగున్న సోనియా గాంధీ కోసం పూజలు చేస్తున్న కాంగ్రెసు నేతలు అసువులు బాసిన విద్యార్థుల కోసం ఏం చేస్తున్నారని అన్నారు.
More From
-
2027 మార్చి తర్వాతే జిల్లాల మార్పులు : సీఎం రేవంత్ రెడ్డి -
తమిళనాడు, బెంగాల్ ఎంపీల్లేకుండా పార్లమెంటా ? చిదంబరం డౌట్స్..! -
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన!












Click it and Unblock the Notifications