తెలంగాణపై రోశయ్యను వెనుకేసుకొచ్చిన దానం

తెలంగాణపై పిఎసిలో వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తాననడం హాస్యాస్పదం అన్నారు. కాగా 14ఎఫ్ రద్దు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం పట్ల మాజీ మంత్రి షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి లేఖ రాసినందుకు సిఎంకు కృతజ్ఞతలు చెప్పారు. రంజాన్ సందర్భంగా రాస్తారోకోలు, బందులు వాయిదా వేసుకోవాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. 14ఎఫ్ రద్దు చేశాకే పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications