తెలంగాణపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి: రోశయ్య

కాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం ఓ టీవీ కార్యక్రమంలో రోశయ్యపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిన తర్వాత నాటి ముఖ్యమంత్రి రోశయ్య సీమాంధ్రులతో రాజీనామాలు చేయించారని, ఈ విషయం తనకు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి స్వయంగా చెప్పారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications