14 రగడ: తెలంగాణ, సీమాంధ్ర పోటాపోటీ బంద్లు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కూడా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనాలోచితం, తొందరపాటుతో కూడిందని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్ను తొలగించడం దురదృష్ణకరమని ఆయన అన్నారు. దానివల్ల సీమాంధ్ర జిల్లాలవారు మాత్రమే కాకుండా తెలంగాణ జిల్లాల విద్యార్థులు కూడా నష్టపోతారని ఆయన అన్నారు.
కాగా, రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్ను తొలగిస్తూ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతేనే రేపటి (బుధవారంనాటి) బంద్ను విరమించుకుంటామని ఒయు జెఎసి నాయకుడు పిడమర్తి రవి చెప్పారు. అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభుత్వాన్ని నమ్మడానికి లేదని ఆయన అన్నారు. రేపటి బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications