చంద్రబాబు అడ్డుపుల్ల: తెలంగాణపై ఫిక్స్లో ఎర్రబెల్లి

తెలంగాణ కోసం కాంగ్రెసు కన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కన్నా దూకుడుగా ముందుకు సాగాలని భావిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ముందరి కాళ్లకు చంద్రబాబు బంధం వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మళ్లీ రాజీనామాలు చేయడానికి కాంగ్రెసు శాసనసభ్యులను ఒప్పించడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సహచరులతో మంత్రి జానా రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సోమవారం సాయంత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితర తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశమై అడ్డుపుల్ల వేశారు. జానారెడ్డిని కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కార్యక్రమం ఉంటుందా, ఉండదా అనే సందేహం కూడా తలెత్తుతోంది.
More From
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications