చంద్రబాబు అడ్డుపుల్ల: తెలంగాణపై ఫిక్స్లో ఎర్రబెల్లి

తెలంగాణ కోసం కాంగ్రెసు కన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కన్నా దూకుడుగా ముందుకు సాగాలని భావిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ముందరి కాళ్లకు చంద్రబాబు బంధం వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. మళ్లీ రాజీనామాలు చేయడానికి కాంగ్రెసు శాసనసభ్యులను ఒప్పించడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సహచరులతో మంత్రి జానా రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సోమవారం సాయంత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితర తెలంగాణ నేతలతో చంద్రబాబు సమావేశమై అడ్డుపుల్ల వేశారు. జానారెడ్డిని కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కార్యక్రమం ఉంటుందా, ఉండదా అనే సందేహం కూడా తలెత్తుతోంది.
More From
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications