హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తులపై సాక్షి డైలీ వాదన, టివి9పై రుసరుస

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటా అమ్మడం వల్లనే పద్ద మొత్తం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేతికి వచ్చిందని, దానిపై ఆయన రూ. 84 కోట్ల అడ్వాన్స్ కూడా చెల్లించారని, అందుకే 2011 మార్చి నాటికి ఆయన ఆస్తి రూ.372 కోట్లకు చేరిందని సాక్షి డైలీ వివరణ ఇచ్చింది. వైయస్ హయాంలో జగన్ ఆస్తులేవీ ఇబ్బడిముబ్బడిగా పెరిగలేదని, 2005 -06లో తగ్గాయని సాక్షి దినపత్రిక రాసింది.

బుధవారం మధ్యాహ్నం తీర్పు వెలువవడనుండగా ఉదయం నుంచే ఎల్లో మీడియా తనదైన శైలిలో జగన్‌పై విషం చిమ్మిందని సాక్షి డైలీ విమర్శించింది. 2003 - 04 నాటికి రూ. 11 లక్షలున్న జగన్ ఆస్తులు 2011 నాటికి రూ. 43 వేల కోట్లకు చేరి పోయాయని శంకరరావు పిటిషన్లోని అంశాలనే తనదైన శైలిలో టీవీల నిండా ప్రసారం చేసిందని విమర్శించింది. ఎల్లో సిండికేట్‌లో నేను సైతం.. అంటూ అత్యుత్సాహం ప్రదర్సిస్తున్న టీవీ 9 మరో అడుగు ముందుకేసిందని విమర్సించింది.

English summary
Sakshi daily criticised its opponents in media and TV9 for reports on YS Jagan's properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X