కృష్ణాలోనూ భాను భూదందా: పక్కా ప్లానింగ్తోనే?

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి నాటి వైయస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో భవిష్యత్తులో అక్కడ భూములు ధరలు పెరుగుతాయని భావించిన భాను తన పేరుతో 9.27 ఎకరాలు, కృష్ణ అనే వ్యక్తి పేరిట 10.24 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా బయటపడినట్లు సమాచారం. సముద్ర తీర ప్రాంతం కావడంతో పోర్టు వస్తే భూములు ధరలు భారీగా పెరుగుతాయని భాను భావించినట్లుగా తెలుస్తోంది. నిడమర్రు పరిధిలో పొలం కొన్నట్లుగా తెలుస్తోంది. గోబిలేరు ప్రాంతంలోనూ కొంత భూమి కొన్నట్లు తెలుస్తోంది. ధరలు పెరుగుతాయనుకునే పరిసర భూములను కేవలం తానొక్కడే కొనకుండా సినిమా ఇండస్ట్రీతో తనకు ఉన్న పరిచయం నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురిచే భూములు కొనిపించినట్లుగా తెలుస్తోంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications