వైయస్ జగన్ తప్పించుకోవాలనుకుంటున్నారు: విహెచ్

ప్రజాధనం దుర్వినియోగంలో జగన్ ఎంత బాధ్యుడో కెవిపి అంతే బాధ్యుడన్నారు. జగన్ నల్లమచ్చ లేని నాయకుడని గతంలో పలికిన వైస్సార్సీ నేతలు ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనడం ఏమిటన్నారు. మచ్చలేని నాయకుడు అయితే నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. హైకోర్టుకు జగన్ పైన కక్ష ఎందుకు ఉంటుందన్నారు. త్వరలో అంబటి రాంబాబు వ్యవహారాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. 14ఎఫ్ రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ దృష్టికి తీసుకు వెళతానని హెచ్చరించారు. తెలంగాణ వారిది ప్రజల ఉద్యమం అయితే సీమాంధ్రులది స్పాన్సర్ల ఉద్యమం అన్నారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications