వైయస్ జగన్ వెంట మరో 13 మంది ఎమ్మెల్యేలు?

శాసనసభ్యుల రాజీనామాల గురించి, తాజా పరిణామాల గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ప్రస్తుతం జగన్కు మద్దతుగా 29 మంది శాసనసభ్యులు ముందుకు వచ్చారని, మరింత మంది వస్తారని జగన్తో భేటీ అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, అధైర్యపడవద్దని, ధైర్యంగా ముందుకు సాగుదామని వైయస్ జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు.
తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని, తమ రాజీనామాలు డ్రామా కాదని వైయస్ జగన్ వర్గానికి చెందిన శోభా నాగిరెడ్డి అన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత పులివెందుల వెళ్లిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు మంగళవారం హైదరాబాదు తిరిగి వచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుంటే తమ రాజీనామాలను ఆమోదించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications