వైయస్ జగన్ వెంట మరో 13 మంది ఎమ్మెల్యేలు?

శాసనసభ్యుల రాజీనామాల గురించి, తాజా పరిణామాల గురించి పిల్లి సుభాష్ చంద్రబోస్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ప్రస్తుతం జగన్కు మద్దతుగా 29 మంది శాసనసభ్యులు ముందుకు వచ్చారని, మరింత మంది వస్తారని జగన్తో భేటీ అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, అధైర్యపడవద్దని, ధైర్యంగా ముందుకు సాగుదామని వైయస్ జగన్మోహన్ రెడ్డి తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు.
తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని, తమ రాజీనామాలు డ్రామా కాదని వైయస్ జగన్ వర్గానికి చెందిన శోభా నాగిరెడ్డి అన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత పులివెందుల వెళ్లిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు మంగళవారం హైదరాబాదు తిరిగి వచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుంటే తమ రాజీనామాలను ఆమోదించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications