వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవిశ్వాస తీర్మానానికి రెడీ: చంద్రబాబు నాయుడు
సంఘ సంస్కర్త అన్నాహజారే డిమాండ్ చేస్తున్నట్టు లోక్పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసే వ్యక్తులు కాకుండా నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తులను లోక్పాల్ బిల్లు కమిటీలో ఉంచాలని ఆయన అన్నారు. అవినీతిపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు అవినీతికి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.
Comments
chandrababu naidu ys jagan no confidence motion kiran kumar reddy vishakapatnam చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ అవిశ్వాస తీర్మానం కిరణ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం
English summary
Telugudesam party chief Nara Chandrababu Naidu said today that they will ready to put no confidence motion on CM Kiran Kumar Reddy government.
Story first published: Wednesday, August 24, 2011, 10:32 [IST]