వైయస్సార్ సన్నిహితులతోనే జగన్పై ఎదురుదాడి

మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రులు రఘువీరారెడ్డి, కాసు కృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులే. జగన్ వర్గంపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెట్టాలన్న దానిపై ఈ మంత్రులు ముఖ్యమంత్రితో మీడియా సమావేశానికి ముందు సుదీర్ఘంగా భేటీ అయి చర్చించారు. ఎమ్మెల్యేల కదలికల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పటికే రాజీనామాలు చేసిన వారిలో కొందరినైనా వెనక్కి తీసుకురావటానికి ప్రయత్నించాలని నిర్ణయించారు. వైఎస్ ఇప్పుడు ఉండి ఉంటే జగన్పై ఆయనే సీబీఐ విచారణకు ఆదేశించి ఉండేవారని మంత్రులు అన్నారు. వైయస్ జగన్ వాదనలను వట్టి వసంతకుమార్ సుదీర్ఘంగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎండగట్టే ప్రయత్నం చేశారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications